అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కందుకూరి ప్రకాష్ రావు
ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ సోదరుడు కుసుమ జయప్రకాశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో నివాసముంటున్న జయప్రకాశ్కు బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్య
తెలంగాణ అప్పులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఖండించారు. బడ్జెట్కు.. రుణానికి తేడా తెలియనివారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండడం విష�
టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతోపాటు మరో వ్యక్తి మృతి చెందారు.