Crime news | అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు.
Forest Officer Murders Wife, Children | అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ద�
BJP MLA | భూ ఆక్రమణ వివాదం కేసులో (Land Encroachment Case) కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) హరీశ్ పూంజాపై (Harish Poonja) ఎఫ్ఐఆర్ నమోదైంది.
Viral Video | నాగుపాము పేరు వింటేనే గుండెలు హడలిపోతాయి. అది మన కండ్ల ఎదుట కనిపిస్తే.. అక్కడ్నుంచి పరుగెడుతాం. అంతటి భయంకరమైన కింగ్ కోబ్రా.. ఓ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర�
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ (Dobriyal) అన్నారు.
Viral Video: పడగ విప్పిన ఓ సర్పాన్ని.. ఆవు ముద్దాడింది. ప్రేమగా తన నాలుకతో నిమిరింది. ఈ ఘటనకు చెందిన ఓవీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఆ వీడియోను పోస్టు చేశారు.
అడవులను కాపాడాల్సిన అధికారే అక్రమాలకు తెర లేపాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను అడవిలో ఓ బ్రిడ్జి నిర్మాణానికి అన�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
Burmese pythons | పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం
Nallamalla Forest | జిల్లా పరిధిలోని అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. విధి నిర్వహణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమవారం రాత్రి అడవిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్ర
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్వోతో పాటు విరియా నాయక్ అనే వ్య�
విద్యాబాలన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. మేకర్స్ తాజాగా షేర్ని టీజర్ ను విడుదల చేశారు.