పగ్గాలు చేపట్టింది మొదలు విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ అమితాసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. దీంతో ఆయన విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయమూ అంతకంతకూ పెరిగిపోతుండటం విమర్శలకు దారి తీస్తున్నద
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టుకు చెందిన క్రికెటర్లు భార్య, పిల్లలు లేకుండా దుబాయ్కు సోలోగానే పయనమవనున్నారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం కనీసం 45 రోజుల విదేశీ పర్యటన అయితే రెండు వారాల పాట�
MLA Vivekananda | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద ఆరోపించారు.అమెరికా ,దావోస్ పర్యటనలతో పెట్టుబడులు తెచ్చామని ప్రజలను నమ్మించి
‘విదేశీ యాత్రలు ఘనం.. సాధించింది శూన్యం’ అన్నట్టుగా తయారైంది మంత్రుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలే అయినా, దాదాపు సగం మంది మంత్రులు విదేశీ టూర్లకు వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్
Rishi Sunak: ప్రైవేటు విమానాల్లో రిషి సునాక్ విదేశీ టూర్లకు వెళ్లారు. అయితే ఆ టూర్ల సమయంలో విమాన ఖర్చులు 5 లక్షల యూరోలు దాటినట్లు తెలుస్తోంది. పన్నుదారుల డబ్బును వృధా చేస్తున్నట్లు లిబరల్స్ ఆరోపించా�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో పాటు చాలా మంది బాడీగార్డులు ఉంటారు. అయితే అందులోని కొందరు బాడీగార్డులు మాత్రం పుతిన్ మలమూత్రాలను తీసుకెళ్తుంటారు.