Crime news | అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకొచ్చిన ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడు. విదేశాల నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ
gold-foreign currency seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి 6ఈ-1405 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి లక్ష సౌదీ రియాల్స్�
ఇండియన్ కరెన్సీకి రెట్టింపు విదేశీ డబ్బులు ఇస్తామని ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్నది. బోధన్ను కేంద్రంగా ఎంచుకుని ఆ ముఠా పని చేస్తున్నదనడానికి ఇటీవల వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయ�
నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజు 10 గంటల పాటు విద్యుత్తు కోతను విధించనున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ మారక నిలువలు అడుగంటిపోవడంతో..
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి వెళ్తున్న ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ ప్రయాణికుడి వద్ద రూ. 11,70,256ల
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణీకుని వద్ద అక్రమ విదేశీ కరెన్సీ ని కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం … మహ్మద్ నజీర్ అనే ప్రయాణీకుడు
Foreign Currency Seize: విదేశీ కరెన్సీతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) లో కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి పెద్ద మొత్తంలో...
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. కాగా కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుం
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 17.75 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా విదేశీ కరెన్సీ తరలించేందుకు విఫలయత్నం చేసిన ఇద్దరు సూడాన్ దేశ మహిళా ప్రయాణీకులను సోమవారం అరెస్టు చేశారు. కార్టుమ్ వయా షార్జా నుంచి హైదరాబాద్ కు అరేబియా �