Protests at Imphal hospital | మణిపూర్లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్
ఫేస్బుక్లో పరిచయమైన ఒంటరి మహిళ ను న్యూడ్ కాల్స్ చేయాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్సై లైంగికదాడికి పాల్పడ్డాడని హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
Drunk Youths Stop School Bus | మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు హంగామా చేశారు. రోడ్డుపై స్కూటర్ ఉంచి స్కూల్ బస్సును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఒక విద్యార్థిని కిందకు దించాలని డ్రైవర్ను బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ స�
staff force women to show period proof | రుతుక్రమంలో ఉన్న పారిశుద్ధ్య మహిళలు సెలవు కోరారు. అయితే ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని సూపర్వైజర్లు బలవంతం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన త�
Man Throws Wife Off Roof | ఒక వ్యక్తి శృంగారం కోసం తన భార్యను బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఆమె ఫిర్యాదుపై పోలీసుల
Hyderabad | నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Stone Pelting | హోలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ ముదరడంతో రాళ్ల దాడికి దారి తీసింది. ఈ సంఘటనలో పది మంది గాయపడ్డారు. 32 మంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Daughter forced to consume pesticide | క్లాస్మేట్తో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐరాన్ రాడ్తో ఆమెను కొట్టడంతోపాటు బలవంతంగా పురుగు మందు తాగించాడు. (Daughter forced to consume pesticide) ఆసుపత్రిలో చికిత్స పొందుతు�
వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రి
కొంత మంది ఏవీబీపీ కార్యకర్తలు, ఆ విద్యార్థులు కలిసి శనివారం కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ వకీల్ చాంబర్కు వెళ్లారు. మత మనోభావాలను ఆయన దెబ్బతీశారని ఆరోపించారు. ఆ ప్రిన్సిపాల్తో బలవంతంగా ‘జై శ్రీరాం’ అన�
విడ్ టీకా వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీకా వేసుకొంటే వచ్చే దుష్పరిణామాలపై సమాచారాన్ని ప్రజలకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప�