Hyderabad | నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Stone Pelting | హోలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ ముదరడంతో రాళ్ల దాడికి దారి తీసింది. ఈ సంఘటనలో పది మంది గాయపడ్డారు. 32 మంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Daughter forced to consume pesticide | క్లాస్మేట్తో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐరాన్ రాడ్తో ఆమెను కొట్టడంతోపాటు బలవంతంగా పురుగు మందు తాగించాడు. (Daughter forced to consume pesticide) ఆసుపత్రిలో చికిత్స పొందుతు�
వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రి
కొంత మంది ఏవీబీపీ కార్యకర్తలు, ఆ విద్యార్థులు కలిసి శనివారం కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ వకీల్ చాంబర్కు వెళ్లారు. మత మనోభావాలను ఆయన దెబ్బతీశారని ఆరోపించారు. ఆ ప్రిన్సిపాల్తో బలవంతంగా ‘జై శ్రీరాం’ అన�
విడ్ టీకా వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీకా వేసుకొంటే వచ్చే దుష్పరిణామాలపై సమాచారాన్ని ప్రజలకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప�