హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒకేరోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇ
కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందిక
ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, �
అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు.
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమైంది (Food Poison). దీంతో 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Food Poison: ఆస్ట్రేలియా ఏ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ హెన్రీ థార్న్టన్కు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో అతన్ని కాన్పూర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇండియా-ఏ జట్టుతో ఆస్ట్రేలియా-ఏ వన్డే సిరీస్ ఆడుతున�
ప్రిన్సిపల్పై కోపంతో మంచినీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపాడో టీచర్. ఆ నీళ్లు తాగిన విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల�
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు కులుషిత ఆహారంతో అనారోగ్యం పాలవుతున్న వరుస సంఘటనల పట్ల ప్రముఖ తెలంగాణ కవి జూలూరు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్
నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 111 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్తో శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం స్నాక్స్ ర
నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు.
Nagarkurnool నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్కు గురైన విద్యార్థులను బీఆర్ఎస్ నేత హరీశ్రావు పరామర్శించేందుకు వెళ్తున్న విషయం తెలియడంతో కా�
రాష్ట్రంలోని మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poison) అయింది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో (Gurukula School) రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్�
Harish Rao | ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార�