లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.23.84 కోట్ల న�
K Palaniswami: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత ఇడప్పడి కే పళనిస్వామి .. వాహనాన్ని గురువారం ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. పర్సనల్ కారులో వెళ్తున్న సమయంలో ఊటీ వద్ద ఆయన వ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరవరానికి చెందిన మొగిలిపల్లి సువర్ణకుమారి రూ.1,17,700 విలువైన 582 చీరలను గురువారం రాత్రి వాహనంలో తరలిస్తున్నట్టు గుర్తించి ములుగు జిల్లా కేంద్రంలో పట్టుకున్నామని ఎన
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల విషయంలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. పరీక్షల తొలిరోజు రూరల్ మండలం ఎదులాపుర�
ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో భా గంగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమించారు. మొత్తం 119 నియోజకవర్గాలకు కలిపి 357 బృందాలను ఏర్పాటు చేశారు.