ఇటీవల కురిసిన వర్షం, వరదల కారణంగా గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రెండ్రోజులకు పోటెత్తిన వరద బుధవారం కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగ�
గ్రేటర్లో వరదల వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్న క్రమంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారానికి హోల్డింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర
పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అన్ని ప్రాజక్టులకు వరద నమోదవుతున్నది. శుక్రవారం జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు తె�
చిన్నోనిపల్లికి వరద ప్రవాహం తగ్గడంలేదు. సమాంతర కాల్వ ఏర్పాటు చేసినప్పటికీ గ్రామంలో రిజర్వాయర్ నీరు తగ్గడంలేదు. అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లోనే ఎక్కువగా ఉండడంతో ఏరోజుకారోజు రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగ
నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ (చిన్నోనిపల్లి) బ్యాక్వాటర్ భారీగా వస్తుండడంతో మండలంలోని చిన్నోనిపల్లి గ్రా మం చిన్నబోతున్నది. నీళ్లు వస్తుండడంతో కుటుంబాలు ఒక్కొక్కటిగా గ్రామ�
ఎడ్లకట్టవాగు ఉధృతికి గల్లంతైన ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. పాల్వంచ మండలం మథనిదేవుపల్లికి చెందిన కామిటి నర్సయ్య (60) భిక్కనూరు మండలం బస్వాపూర్లో ఉండే కూతురి ఇంటికి ఆదివారం వెళ్లాడు.
చరిత్రలో ఊహించని వర్షాలతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఐదారు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు చిగురుటాకుల వణికాయి. దాదాపు రెండు రోజులు ఎక్కడ చూసినా �
‘జిల్లాను వర్షం ముంచెత్తుతోంది.. దీంతో నిండుకుండల్లా కన్పిస్తున్న తటాకాలు.. వాటిల్లో అనేకం మత్తడిపోస్తున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. జూలై నెలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువు�
మేము న్నాం అంటూ అభయం ఇచ్చారు.. అధైర్యపడకండి అంటూ భరోసా కల్పించారు.. ఆకలితో ఉన్న వారి కడుపులు నింపారు.. భయపడకండి.. భారం మాదేనని ఒట్టేసిండ్రు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీతో ఓదార్చిండ్రు.. ఇవి శుక్రవారం రాష్
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక
Medak Dist | పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీర�