ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధి నుంచి వివిధ మండలాలకు సాగు నీరు అందించేందుకు వరద కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, మాడుగులపల్లి, వేములపల్లి మండలా�
ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చిన సందర్భంలో నీటిని తరలించేందుకు 1991లో వరద కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 122 కిలోమీటర్ల పొడవు 22,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో మొదలుపెట్టిన కాలువ నత్తనడకన
పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజ
ఒకప్పుడు చుక్క నీరు లేక తుమ్మ మొద్దులు, పచ్చి నేల కనిపించని ఎస్సారెస్పీ వరద కాలువ ప్రస్తుతం మూడు కాలాలు మినీ జలాశయంలా మారి యాసంగిలో సైతం రైతుకు రంది లేకుండా చేసింది.
ఎల్బీనగర్ : వరదకాలువల నిర్మాణం విషయంలో కాలనీల వాసులకు అపోహలు అవసరం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం వరదనీటి ముంపు ప్రాంతాల్లో వేయనున్న వరదకాలు
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వరద నీటి నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్గించేందుకు రూ. 103.25 కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. వరదనీటి కాలువల పనులను పూర్తిస్థాయిలో