Flight Fare | విదేశాల్లో నివసించే వారికి హైదరాబాద్ హఠాత్తుగా చేరుకోలేనంత ఖరీదుగా మారిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో అనేక అంతర్జాతీయ రూట్లల
DGCA | విమాన ప్రయాణికులకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)' శుభవార్త చెప్పింది. టికెట్ రద్దు, రిఫండ్లకు సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ (CAR) ను సవరిస్తూ కీలక మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మ�
Indigo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. నూతన సంవత్సరం సందర్భంగా ‘సెయిల్ ఇంటు 2026’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఒకవైపు విమాన టికెట్ ప్రారంభర ధర రూ.1,499గా నిర్ణయించిన సంస్థ..అంతర
విమానం టికెట్ను చివరి క్షణంలో రద్దు చేసుకున్నా..80 శాతం రిఫండ్ను పొందే రోజులు రాబోతున్నాయి! ఇందుకు సంబంధించిన సరికొత్త టికెట్ జారీ విధానాన్ని కేంద్రం తీసుకురాబోతున్నట్టు తెలిసింది.
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�
ఇండిగో.. విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్పై 6 శాతం రాయితీతోపాటు 10 కిలోల అదనపు లగేజీకి అవకాశం ఇచ్చింది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికే ఆఫర్. విద్యార్థు�
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన చౌక విమానయాన సంస్థ స్కూట్.. సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. భారత్ నుంచి ప్రారంభ విమాన టికెట్టు ధరను రూ.7,600గా నిర్ణయించింది.
Flight Tickets | ఈ దీపావళికి విమాన చార్జీల మోత గట్టిగానే ఉండబోతున్నది. నిరుడుతో పోల్చితే ఈసారి ప్రయాణీకులు అదనంగా 90 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది మరి. నవంబర్ 10 నుంచి 16 మధ్య టిక్కెట్ బుకింగ్స్ ధరలు విపరీతంగా పె
Flight Ticket | ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10, 130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూ�
వాషింగ్టన్: ఎయిర్లైన్స్ కస్టమర్ కేర్ ఒక వ్యక్తిని నాలుగు గంటలపాటు హోల్డ్లో ఉంచారు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి విమానం టిక్కెట్ను రీబుక్ చేసుకున్నాడు. అగ్ర రాజ్యం �
నకిలీ ఆన్లైన్ ఫ్లైట్ టికెట్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కెనడాకు విమాన టికెట్ను బుక్ చేసుకున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ ముఠా చేతిలో
న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ పండుగ సీజన్లో దేశీ విమాన ప్రయాణీకులు సంఖ్య బాగా పెరగడంతో విమాన చార్జీలు…కొవిడ్ ముందస్తుస్థాయిని మించిపోయాయి. ఈ చార్జీలు అప్పటికంటే భారీగా 30-100 శాతం మధ్య పెరిగాయని థామస్కుక్ ఇండ�
టికెట్ రేట్లపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు పెంపు న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలు పెరిగాయి. టికెట్ ధరలను 9.83-12.82 శాతం మధ్య పెంచుతూ పౌర విమానయానశాఖ గురువారం నిర్ణయం తీసుకొన్నది. కరోనా �