Fish Market | మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉంచి చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టి మండల మత్స్యకారులకు అండగా నిలబడితే మత్సకారులకు నిత్యం ఉపాధి దొరుకుతుంది. నిత్యం సింగూర్ బ్యాక్ వాటర్ లో సాయంత�
హైదరాబాద్ నగరంలోని రాంనగర్ తరహాలో ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో ఫిష్మార్కెట్ నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలోని మత్స్యకారులతో పాటు నగరంలోని చేపల విక్రయదారులు ఇక్కడ అమ్ముకునేందుక�
మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్లలో గల వేములూరి రిజర్వాయర్లో బుధవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా పెద్ద పెద్ద పాలేత చేపలు వలకు చిక్కాయి. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువ�
MLA Bhupal Reddy | దశాబ్దాల కాలంగా చేపల విక్రయానికి సరియైన మార్కెట్ లేక ఎండనక, వాననక రోడ్లపై విక్రయిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యేకంగా చేపల మార్కెట్ నిర్మిస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి �
Minister Srinivas Yadav | చెరువులపై మత్స్యకారులకు పూర్తిహక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోంటూరు వద్ద రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫిష్మ
ముషీరాబాద్ చేపల మార్కెట్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం టన్నుల కొద్దీ చేపల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో మత్స్య సంపద పెరగడంత
కోహెడ వద్ద పది ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించనున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 7 నుంచి 9 వరక�
నిజామాబాద్ నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలస
కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పర
రూ.9.50 కోట్లతో జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మాణం త్వరలోనే క్యాంటీన్ ఏర్పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు తాగునీరు, సీవరేజీ పైపులైన్ల కోసం రూ.33 లక్షలు మంజూరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సుల్త�
Karimnagar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్లో గుర్తు తెలియని మహిళ ప్రసవించింది. మృతి చెందిన శిశువును చున్నీలో చుట్టి, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపో�