పెరిగిన రెవెన్యూ వసూళ్లతో వచ్చిన ఉత్సాహం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరాని (2024-25)కి దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.9 శాతానికే కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం.
దేశ జీడీపీ గణాంకాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నిరాశపర్చాయి. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 8.6 శాతంగా ఉంటే.. ఈసారి మాత్రం 7.8 శాతానికే పరిమితమయ్యాయి.
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను (Union Budget 2024) కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆ పార్టీ నేతలు మండ�
Fiscal Deficit | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనాలను మించి పెరిగిపోతున్నది. తొలి ఐదు నెలల్లోనే (ఏప్రిల్-ఆగస్ట్) ద్రవ్యలోటు రూ.6.43 లక్షల కోట్లకు చేరుకున్నది.
Fiscal Deficit | సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వేగంగా పెరిగే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే భారీగా నమోదయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించి�
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికం జనవరి-మార్చి (క్యూ4)లో దేశ జీడీపీ 6.1 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.2 శాతాన్ని తాకింది.
కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు అంచనాల్ని మించిపోయింది. ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే ద్రవ్యలోటు 2022 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల్లోనే రూ.9.93 లక్షల కోట్లకు చేరింద
వార్షిక లక్ష్యంలో 21.2% న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వపు ద్రవ్యలోటు జూన్ త్రైమాసికం ముగిసేనాటికి రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని తెలిపే ఈ లోటు 2022-23 ఆర్థిక సంవత్సరానిక
జూలై చివరినాటికి 21.3 శాతం న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అదుపులోనే ఉంటున్నది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన ద్రవ్యలోటులో జూలై చివరినాటికి 21.3 శాతం (రూ.3.21 లక్షల కోట్ల�