Bhadrachalam KIMS | భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి
కర్ణాటకలోని మైసూర్ నుంచి దర్భాంగ వెళ్తున్న బాగ్మతి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో పొగలు రావడం కలకలంరేపింది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ దాటి వెళ్తున్న క్రమంలో పొగలు రావడం గమనించిన రైల్వే అధికారులు రైల�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బహదూర్పురాలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గోదాం అంతటా వ్యాపించాయి. దీంత
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది మ�
హైదరాబాద్ : మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని సలీం నగర్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫరహత్ ఆస్పత్రి గేటు సమీపంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో
సంగారెడ్డి : పటాన్చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమలోని కెమిక�
సంగారెడ్డి : నారాయణఖేడ్లోని తహసీల్దార్ ఆఫీస్ ముందు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి తప్పి�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ గేట్ -1 వద్ద శనివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్.. క్షణాల్లోనే కారు నుంచి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అక్క
తిరువనంతపురం : ఆ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కేరళలోని దళవపురంలో మంగళవారం తెల్ల�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్మార్గ్లోని ఎన్జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ�
Chile Fire Break | ఉత్తర చిలీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఇక్విక్ నగరంలో భారీ మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సుమారు 100 ఇండ్లు పూర్తిగా దగ్ధమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. �