car burnt | కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామశివారులో 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
అగ్నిప్రమాదం| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస
సినిమా షూటింగ్స్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు, ఆ తర్వాత మళ్లీ అజాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతూన�
ఫిలింనగర్| రాజధాని హైదరాబాద్లోని ఫిలింనగర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఫిలింనగర్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నా�
నిమిషాల్లో ప్రమాద స్థలికి ఫైర్ ఫైటర్స్ అన్ని ఫైర్ టెండర్లకు జీపీఎస్ సిస్టం ‘కైట్ ఐ’ మొబైల్ యాప్తో సమన్వయం జీహెచ్ఎంసీలో ఇప్పటికే విజయవంతం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన కైట్ ఐ హైదరాబాద్,
నిశ్చలత్వంతో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి మౌనరోదన చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ చిత్రం ఉత్తర కాలిఫోర్నియాలోని చారిత్రాత్మక గ్రీన్విల్లే పట్టణానిది. చారిత్రాత్మక వస్తువులకు, కళలకు కాణాచిగా నిలిచిన ఈ నగరం
అబిడ్స్, ఆగస్టు 3 : మంగళహాట్ ప్రాతంలోని ఓల్డ్ ప్రకాశ్ థియేటర్లో ఉన్న ైప్లెవుడ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి థియేటర్లోని ైప్లెవుడ్ డోర్లు తయారు చే
ఒక బస్సు, రెండు ఆటోలు దగ్ధం.. సుమారు రూ. 50 లక్షల మేర ఆస్తినష్టం మన్సూరాబాద్, ఆగస్టు 1: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక బస్సు, రెండు ఆటోలు, గోదాంలోని �
జీడిమెట్ల, జూలై 28 : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివర
జీడిమెట్ల పారిశ్రామికవాడ| నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలిపోయింది. దీంతో క్రమంగా మంట
అహ్మదాబాద్, జూలై 24: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది దుర్మరణం చెందారు. గుజరాత్లోని అహ్మదాబాద్ శివారులో ఈ దారుణం చోటుచేసుకున్నది. మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులు, వార�
బస్సు దగ్ధం | ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.