ఆన్లైన్లో పన్నులు కడుతున్నారా? పాన్కార్డుకు సంబంధించిన ఏవైనా లావాదేవీలు చేస్తున్నారా? అయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక! కొత్తగా జరుగుతున్న ఒక ఫిషింగ్ స్కామ్ గురించి కేంద్రం యూజర్లను అలర్ట్ చేసింది. �
మకావ్ నుంచి లగ్జరీ వాచ్ల దిగుమతిని ముఖ్యనేత రాడార్ పసిగట్టిందా? రూ.5 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్లో రికార్డు అయ్యిందా? ‘లగ్జరీ రిస్ట్వాచ్ ఫిబ్రవరి 5న చెన్నైకి వస్తుంది’ అని ఫ�
ఉచితం అంటే చాలు.. ఎగేసుకుంటూ వెళ్తుంటారు కొందరు. అందులోనూ ‘ఫ్రీ వై-ఫై’ అంటే.. రోజంతా అక్కడే తిష్ఠ వేసుకొని కూర్చుంటారు. విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో లభించే ఉచిత వై-ఫైకి చాలామ
రకరకాల అరుదైన, సాధారణ వస్తువులను వేలం వేయడం గురించి మనం వినే ఉంటాం. అయితే చైనాలో ఇటీవల కోర్టు ఆదేశాలతో ఏకంగా 500 సియామీ మొసళ్లను వేలానికి పెట్టడం అందరినీ ఆకర్షించింది.
పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ విధానం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ చట్టాన్ని తదనుగుణంగా ఆధునీకరించనున్నది.
పాస్వర్డ్లు అనేవి ఎంతో కీలకం. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అలాంటి ఈ పాస్వర్డ్ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ నష్టాలు తప్పవు. అందుకే పాస్వర్డ్ల నిర్మాణం, ద
ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావను కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాడు బావమరిది. ఈ కేసు ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్నకు పాల్పడిన మరో 10 మంది పర�
ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఆదివారం నార్సింగి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో �
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, చితకబాదిన ఘటనలో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్టు తెలిసింది.