సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతుల క్యూలే కనిపిస్తున్నాయి. యూరియా కొరత కారణంగా రైతులు క్యూలో చెప్పులు పెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.
ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లోని (Sujathanagar) విత్తనాల, ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేశారు. రైతులు సాగు పనులు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో నఖిలీ విత్తనాలను నివారించేందుకు గాను ఫెర్టిలైజర్ షాపు�
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణకు అన్నదాతలు చర్యలు తీసుకోవాలి. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయంలో ఎరువులతోపాటు పురుగుల మందులనూ వాడాల్సి ఉంటుంది.
కాలం చెల్లిన, నకిలీ విత్తనాలను విక్రయిస్తే ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ కా ర్యాలయ ఏడీఏ, స్టేట్ టాస్క్ఫోర్స్ మెంబర్ శ్రీదేవి హెచ్చరించారు. రాష్ట్ర వ్యవస�
Soybean seeds | జిల్లాలో భారీగా నకిలీ సోయాబీన్ విత్తనాలు (Soybean seeds) పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు.
భారీ చోరీ| మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు.