లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు ఓటర్లకు పోటీపోటీగా తాయిళాలు ప్రకటిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఓటర్లపై వరాల జల్లు కు
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరమున్నదని పలు రాష్ర్టాల రైతు సం ఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ
‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్ప�
Ramani Mailavarapu | మోడలింగ్ చేస్తారు. బొమ్మలు గీస్తారు. ఫొటోలు తీస్తారు. నృత్యం చేస్తారు. పాఠాలు చెబుతారు. ఏకాంకికలు ప్రదర్శిస్తారు. ప్రతి ప్రయత్నంలోనూ సామాజిక స్పృహ ఉండి తీరుతుంది. రైతుల పట్ల ప్రేమ, మహిళల సమస్యల పట
Krishify | ఏ రుతువులో ఏ పంట మంచిది? తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి? మద్దతు ధర ఎంత ఉంటుంది? ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది?.. ఇవన్నీ ఈ వేదిక మీద రైతులు నిత్యం చర్చించుకుంటారు. ఒకప్పుడు పొలం గట్లకే పరిమితమైన ఈ ముచ్చట్�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏడేండ్లు గడిచాయి.. హామీల అమలు ఎక్కడ? తప్పులను ఎత్తిచూపితే మతం గుర్తొస్తుందా? రాజ్యసభలో కేంద్రాన్ని తూర్పారబట్టిన విపక్ష�
Minister Niranjan reddy | వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని, రైతుల ఆదాయం పెంచడానికి నాబార్డు సహకారం కూడా కావాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆర్మూర్లో అడుగడుగునా అడ్డగింత పసుపు బోర్డు హామీపై ప్లకార్డులతో నిరసన కాన్వాయ్తో రైతులపైకి దూసుకెళ్లిన ఎంపీ రాళ్లు, కర్రలతో వెంటాడిన రైతులు ఘర్షణలో అర్వింద్ వాహనం ధ్వంసం సమాధానం చెప్పలేక పారిపోయిన �
Minister Errabelli | ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిగ్గులేకుండా రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ
MP Aravind | మల్లాపూర్, జనవరి 19 : నిజాంబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు అందరికి మోసపూరితమైన హామీలిచ్చి గెలుపొందిన అబద్ధాల ఎంపీ అరవింద్ కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని వైస్ ఎంపీపీ గౌరు నగ�
దిష్టిబొమ్మల దహనం.. గోబ్యాక్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన కోరుట్ల నెట్వర్క్, జనవరి 18: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరి�