Mancheriyal | రైతుల కష్టాలు అన్ని, ఇన్నీ కావు. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు ఒక ఇబ్బంది అయితే పండించిన పంటను అమ్మేందుకు మరో సమస్య. కాంగ్రెస్ పాలనలో రైతుల దైన్యస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యాన్ని ఎంగట్టేందుకు బీఆర్ఎస్ వరంగల్లో చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం పెట్టిన మెగా రైతు మేళా నిర్వహణా వైఫల్యంతో ఆగమాగంగా ముగిసింది.
నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది.
సరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్' పేరు
వరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో..