ఆర్థిక ఇబ్బందులతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ధర్మాజీపేటకు చెందిన దివిటి కనకరాజు (36) తనకున్న ఎకరన్నరం భూమిలో వ్యవసా
600 రోజుల రేవంత్రెడ్డి పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంత్యంత బాధాకరమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలాలే కారణమని ఆరోపించా
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర
దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు, రీజినల్ రింగ్ రోడ్డులో భూమి పోతున్నదని సిద్దిపేట జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల
దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా కారేపల్ల�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామ శివారు సక్రాంనాయ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని గొప్పలు చెప్పారని.. మార్పు అంటే 138 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా..? అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్�
Farmers | రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడం.. చివరకు అప్పులే మిగలడంతో భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా �
నాసిరకం విత్తనాల అమ్మకందార్లపై పోలీసులు ముందస్తు నిర్బంధ (పీడీ) ఉత్తర్వులను అమలుచేయడం సమర్థనీయమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నాసిరకం విత్తనాలను విక్రయించడం అంటే సమాజంలో అశాంతిని కలిగించడమేనని పేరొ�
Rythubandhu | తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో కే.రాధిక అనే 8వ తరగతి విద్యార్థిని ఒక్క చిత్రం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది.