తూకం వేసి నిల్వ చేసిన వరి ధాన్యం తరలించాలని మండలంలోని పులికల్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు జమ్మన్న డీసీఎం కింద పడుకొని నిరసన తెలిపారు. సోమవారం ఒకటి, రెండు లారీలు రాగా, రైతులు తమ ధాన్యం ఎత్తాలని, లేదు తమ
విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో వోల్టేజీ సమస్య తీర్చాలని కొల్పూరు, మందిపల్లి, పుంజనూరు, మూడుమాల్, గజ్రందొడ్డి గ్రామాలకు చెందిన రైతులు శనివారం కొల్పూర్ సబ్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
‘పత్తి కొనుగోలు చేయండి మహాప్రభో’ అంటూ ఓ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. సీసీఐ అధికారులు ఎంతకూ కనికరించకపోవడంతో రైతు శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్తి ట్రాక్టర్ను అడ్డుగాపెట్టి నిరసన వ్య�
Supreme Court | నిరసనల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుకూడదని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్వాల్తో పాటు రైతులకు సుప్రీంకోర్టు సూచించింది. హైవేలను దిగ్బంధించొద్దని.. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిరసన తెలుపుతున్న రైతుల
పంటకు సరిపోను కరెంట్ సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి తాళం వేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక రైతుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం సి�
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన రైతు నిరసనదీక్ష విజయవంతమైనందుకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను అభినందించారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడ
గతంలో సర్కారు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటే తాను ఎలా బతికేది? అంటూ యువ రైతు విద్యుత్తు స్తంభం ఎక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ వాలునాయక్ తండాలో ఆదివారం చోటుచేసు�
రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి) నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమా�
మామిడి పంట అమ్మి నెల రోజులైనా డబ్బులు ఇవ్వడం లేదని, అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారంటూ ఓ రైతు ప్రజావాణిలో పురుగు మందుడబ్బాతో హల్చల్ చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మ�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే, ఐదునెలల కాంగ్రెస్ సర్కారులో అరిగోస పడుతున్నారని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
Farmers Protest | రైతుల ఢిల్లీ చలో నిరసన కార్యక్రమంపై పంజాబ్-హర్యానా హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది. నిరసనలో ట్రాక్టర్ ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ�
Farmer Protest | రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధాని సరిహద్దులను మూసివేశారు. నగరంలోకి రైతులను రానివ్వకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే, రైతుల నిరసనపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.