తనకు తెలియకుండా తన తండ్రి సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్ చాంబర్లో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో చోటుచేసుకుంది. లద్నూర్కు చెందిన కాస
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరుకు చెందిన కర్నే రాంరెడ్డి (70) అతడి తమ్ముడు యాదగిరిరెడ్డికి మధ్య భూ వివాదం
వ్యవసాయానికి తీసుకున్న అప్పులు తీరక పోవడంతోపాటు పంట రుణం మాఫీ కాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన రైతు వంగ మహేందర�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కటిక హరిలాల్ (40) సోమవారం ఉదయం ఆవులను మేపేందుకు సమీపంలోని తన వ్యవసాయ పొలా�
కరెంట్ రైతు కుటుంబాల్లో విషాదం నింపింది. గడ్డి కోస్తుండగా వైర్లకు తగలడంతో ఓ రైతు దుర్మరణం చెందగా, పొలానికి వెళ్తుండగా తీగలు తగిలి మరొకరు మృతి చెందాడు. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెంది�
యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
విద్యుదాఘాతం తో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపెల్లి రాజిరెడ్డి(50) సరళకుంట చెరువు సమీపంలోని తన పొల
నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
వరద కాలువపై కారు రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి పక్కనున్న కుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మం డలం పడిగెల్ గ్రామానికి చెందిన రైతు గాదేపల్లి రమేశ్ (55)కు భా�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యార రాజిరెడ్డి(58) తన ఇంట్లోని వడ్లు పట్టించేందుకు అదే గ్రామానికి చెందిన
వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
వరి కొయ్యలకు నిప్పుపెట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
విద్యుత్తు మోటర్ను అమర్చబోయి కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మధనాపురం గ్రామశివారు ధూపతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..