Hamas Chief's wife | గాజా (Gaza) లోని హమాస్ (Hamas) ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ సేనల దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ (Yahya Sinvar) సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు.
నకిలీ పాస్పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బాలరాజు కథనం ప్రకారం.. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన నర్సయ్య నకిలీ పాస్పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు
నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మద్రాసు హైకోర్టు ఎదురుగా ఉన్న మ్యాట్ ఎంటర్ప్రైజెస్లో సేల్స్ అడ్మిన్గా పనిచేస్తున్న ప్రియా ధర్మలింగం అనే మహిళను ఈ కేసులో 27వ నిందితురాలిగా చేర్చి, అరె
నకిలీ పాస్పోర్టు కేసులో మీసేవ యజమాని, ఇద్దరు ఏఎస్ఐలను రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్గూడలో కళ్యాణ్ అనే వ్యక్తి 2008లో మీసేవ సెంటర్ను ప్రారంభించాడు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్తో పరి�
నకిలీ పాస్పోర్టుల తయారీ ముఠాలో మరో సభ్యుడైన తమిళనాడు ఏజెంట్ హబీబుల్లా ఖాదర్ అలియాస్ జాన్ జేవియర్కు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం రిమాండ్ విధించింది. తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై సీ
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో మరొకరిని సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని భీంగల్�
నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడ
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదివారం చెప్పారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారికోసం లుకౌట్ నోటీసులు (Look O
పాస్పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. శ్రీలంక శరణార్థులకు నకిలీ నివాస ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ, ఆధార్కార్డులు వంటివి సృష్టించి విదేశీ పాస్పో�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) రామచంద్రభారతిని నకిలీ పాస్పోర్టు కేసులో బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.