ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఏడాది కాలానికి కాకుండా ఒకేసారి మూడునాలుగేండ్లకు పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ వ్యవసాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండేండ్లు ఉన్న మార్కెట్
ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వయస్సు దాటిపోయిందని బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో
extension of covid guidelines in the state | రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన
Singareni | సింగరేణి (Singareni) సీఎండీ శ్రీధర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం