వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడగించింది. రూ.4 వేల ఆలస్య రుసుంతో ఈనెల 29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ తెలిపారు.
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడగించింది. రూ.4 వేల ఆలస్య రుసుంతో ఈనెల 29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ తెలిపారు.