MBBS admissions | ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడుత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వ�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్ వైజర్) భర్తీ కోసం ఈ నెల 8న నిర్వహించనున్న రాత పరీక్షకు జిల్లాలో 11,755 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు డీఆర్వో సూర్యల�
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్�
విదేశాల్లో విద్యనభ్యసించే భారతీయుల్లో ఎక్కువ మంది ఆలోచించేది అక్కడ ఉద్యోగాన్ని సంపాదించడం గురించే. చదువుతున్నప్పుడు, చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలన్న ఆకాంక్షతోనే చాలా మంది విదేశాల
ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారానికి ఐదు రోజుల పని పాలసీ గడువును...
సింగరేణి ఏరియాల్లోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన జీవో 76 ను గడువును రెండు నెలల పాటు (12-08-2022 తేదీ వరకు) పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్,