తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరుచేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు.
తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్న సంఖ్యా బలంతో ప్రజా ప్రయోజనాల కంటే తనకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బిల్లులనే చట్టాలుగా మారుస్తున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపో
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న రాష్ర్టాలను లక్ష్యంగా చేసి అష్ట దిగ్బంధనం చేసినట్టే తెలంగాణ రాష్ట్రంపై కూడా కుట్రలు ఎక్కుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రులు ఇక తెలంగాణపై మూకుమ్మడి�
2022లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరిగే నాటికి ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ల పక్కనున్న గుడిసెల సంగతేంటో సెలవివ్వాలని తెలంగాణ రాష్ట్ర మై
రాష్ట్రం నుంచి సీఎమ్మార్ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలనే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్రెడ్డి మళ్లీ వల్లె వేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన పీయూష్ గోయల్.. వాస్తవాలను తొక్కిపెట్టి బియ�
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ పదే పదే తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన పాదయాత్రలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భం�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేం�
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం