అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు నాలుగేండ్ల కనిష్ఠానికి పడిపోయినప్పటికీ.. ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు నయోపాయాన్ని పన్నింది.
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినా ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో గిమ్మిక్కు పాల్పడింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 2 చొప్పున
Petrol Price | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై �
Petrol Price | వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను మళ్లీ పెంచింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది. ఈ పెంపు దేశవ్యాప్తంగా అమలులోకి రానుంద
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది.
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. తొమ్మిదేండ్లలోనే అనేక పెద్దరాష్ర్టాలతో పోటీ పడుతూ ఆర్థిక రంగంలో తనకు తిరుగే లేదని చాటిచెప్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభు
లక్నో : ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ సర్కార్ కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ �