కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ మెయిన్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ. 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ. 2 : 30 గంటల నుంచి సా. 5 : 30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు జీడిమెట్లకు చెందిన నిషిత ఆదివారం అబిడ్స్ బస్టాప్లో దిగారు. అయితే ఆమెకు సుల్తాన్బజార్లోని ప్రగతి మహా విద్యాలయంలో సెంటర్ పడింది. అప్పటికే సమయం మించిపోతుండటంతో
పొరపాట్లకు తావులేకుండా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శంషాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని సోమ�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా నేటి (సోమవారం) నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. 8,923 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా.. ఇందులో 4,309 మంది బ�
పరీక్ష రాసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి చికిత్స చేయించి.. పరీక్ష రాయించి.. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంటర్ పరీక్ష రాసేందుకు శుక్రవారం విద్యార్థిని
స్వామినాథన్ మహారాష్ట్రలోని వార్దాలో స్థాపించిన సెంటర్ ఫర్ ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ నిధుల కొరత వల్ల మూతపడిందని షేత్కారీ సంఘటన మాజీ నేత విజయ్ జవాంధియా తెలిపారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల విధులకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది, ఆకస్మిక తనిఖీకి వచ్చే వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ఫోన్తో కేంద్రంలోకి అనుమతించరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
మెయిన్ ఎగ్జామ్లో సాంకేతిక సమస్యలు సర్వర్ డౌన్తో పలు చోట్ల ఆలస్యంగా పరీక్ష విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజె�