ఉగాది పర్వదినాన గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన భూమిని చదును చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈస్ట్ పోలీసులను మ�
రాష్ట్రంలోని అమ్మాయిలు, మహిళలకు భద్రత కల్పించకుండా అందాల పోటీలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ చేపట్టడంతోనే కుప్పకూలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఆరు రోజులై నా ప్రభుత్వ�
దేశవ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం బీసీ జనాభాయే ఎందుకు తగ్గిందని మాజీ మంత్రి, దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించార�
ఫార్మా సెజ్కు తమ భూములు ఇవ్వమని చెప్పి న లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెడతా రా అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. భేషరతుగా ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడు�
మహబూబ్నగర్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి కురుమూర్తి వేంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విరుచుకుపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ న�
అధికార కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి మహబూబ్నగర్లో సోషల్ మీడియా సమన్వయకర్త ఆశాప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా
పాలమూరు ప్రాజెక్టుల దగ్గర సీఎం సమీక్ష నిర్వహిస్తే రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు 90% పూర్తయ్యాయని, మిగిలినవి పూర్తిచేయాలని
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేసు తీర్పును వచ్చేనెల 16కు వాయిదావేస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఉత్తర్వు లు జారీ చేశారు. పిటిషనర్ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై న్యాయవాది
కల్యాణలక్ష్మి చెకులు పాతవే ఇస్తున్నారని, ఆడబిడ్డలకు ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యా�