మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యానికి సంబంధించి ఈవీలను ప్రోత్సహిస్తామని డాంబీకాలు పలికిన సర్కార్.
భారత్కు చైనా నుంచి ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను సహేతుకంగా, న్యాయంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని, పరస్పరం అర్థం చేసుక
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఈవీలు లేదా సీఎన్జీ వాహనాలను ఎంచుకునే స్థాయికి
విద్యుత్తో నడిచే వాహనాల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంతోపాటు నాణ్యమైన వాహనాలు అందించడానికి ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సరికొత్తగా రెండు ప్రమాణాలను జారీ చేసింది. ఐఎస్ 18590: 2024, ఐఎస్ 18606:
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ఈవీలను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీల ధరలను రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్ నాంది పలకబోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్ చేసుకునే ‘ఎలక్ట్రిక్ రోడ్స్' నిర్మిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్డు స్వీడన్ రాజధ
భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్' అనేది అత్యంత ఆకర్షణీయ పదం. ఏడాది కిందటిదాకా స్టార్టప్లే విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమలో ఎక్కువగా ఉన్నాయి.
మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనాకు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ బీవైడీ కలిసి రాష్ట్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ), బ్యాటరీ తయారీ ప్లాంట్లను ఏర
బోధనోపకరణాలతో బోధన సులభతరమవుతుందని, తొలిమెట్టులో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్యమేళా విజయవంతమైందని మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి పేర్కొన్నారు. కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు �
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ టెస్లా కంపెనీ ఇండియాలో తన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస�