సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన ఫ్యామిలీని తీసుకొని టూర్స్కి వెళుతూ అక్కడ తెగ సందడి చేస
బుల్లితెరతో పాటు వెండితెరపై రచ్చ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఎవరు మిలో కోటీశ్వరులు అనే షోకి హోస్ట్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ షోకి మహేష్ ఎపిసోడ్తో ముగింపు పడినట్టు తెలు�
ఈ కాలం నాటి స్టార్ హీరోల మధ్య ఎంత స్నేహ బంధం నెలకొని ఉందో మనం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాలలో వీరు కలుస్తూ అభిమానులని తెగ సంతోషింపజేస్తుంటారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ �
ఎన్టీఆర్ హోస్ట్గా ప్రసారం అవుతున్న క్విజ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎన్టీఆర్కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రంగం�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం మనందరకి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందు
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఎవరు మీలో కోటీశ్వరులులో సమంత (Samantha) ఎప్పుడు తళుక్కుమనబోతుందనే దానిపై ఓ ఆసక్తికర అప్ డేట్
బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. సక్సెస్ ఫుల్గా సాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కే రామ్ చరణ్ హ�
ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే. కర్టన్ రైజ�
ఒకప్పుడు సినిమాల విషయంలో మన హీరోలు పోటీ పడేవారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా హీరోల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులతో పాటు పలు కార్యక్రమాలని సినిమా స్టార్స్ హోస్
బుల్లితెర అయిన వెండితెర అయిన ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే క�
బిగ్ బాస్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు అనే సినిమా చేస్తున్నారు.సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ టీవీలో ప్రసారమవ
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ షోకి నాగార్జున, చిరంజీవి హోస్ట్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో టీఆర్పీ పెద్ద
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలోఒకరు. ఆయన ఇప్పుడు వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే క్విజ్ షోలో సందడి చేస్తున్న ఎన్టీఆర్ త�