శంషాబాద్లో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ దవాఖాన నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులు పంపించి ఈఎస్ఐ వైద్యుడిని బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 2లోని జవహర్ కాలనీలో ని
హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి పనులు చేయిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు.
సంగారెడ్డి : పటాన్చెరు పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని.. ఇక్కడ 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, డిస్పెన్సరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డ
Minister Harish rao | పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిదికాదన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఉన్నా ఇన్నాళ్లు ఉపయోగం లేకుండా పోయింది. అనారోగ్యం బారిన పడితే దూర ప్రాంతాల్లోని ఈఎస్ఐ దవాఖానలకు వెళ్లాల్సి వచ్�
Tamilnadu | తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై (Chennai) జలమయమయింది. చెన్నైలోని కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పలు
వెంగళరావునగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై దవాఖానాలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందే వారి సమాచారంతో పాటు మృతి చెందిన వారి సమాచ