హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని గంటలు పెంచే 282 జీఓను ప్రభుత్వం రద్దు చేయాలని టీయూసీఐ నాయకులు అన్నారు. ఈ నెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో హమాలీలు ప�
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు వైద్య సేవలందించాల్సిన ఈఎస్ఐ వైద్యంలో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. వైద్యం చేయించుకునేందుకు వచ్చినవారికి ఒకవైపు వైద్యులు లేకపోవడం మరోవైపు కావాల్సిన మందులు దొరక్కప
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దవాఖానలో సూపరింటెండెంట్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదిం�
ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్ఐ)ను ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవైలో కలపాలని ఈఎస్ఐసీ వైద్య ప్రయోజన మండలి నిర్ణయించింది. ఢిల్లీలోని ఈఎస్ఐసీ కార్యాలయంలో జరిగిన 86వ వైద్య ప్రయోజన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరి�
ఎస్ఆర్ నగర్ ఎల్లారెడ్డి సెక్షన్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే చంద్రశేఖర్కు ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో కాలు, చేతి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఈఎస్ఐలో చేర్పిస్తే సకాలం�
ఈఎస్ఐ కుంభకోణం (ESI scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని
శంషాబాద్లో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ దవాఖాన నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య సేవలందిస్తున్న స్టేట్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) డిస్పెన్సరీలను మరికొన్ని ఏర్పాటు చేయాలని ప్రభు�
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. మానవ వనరుల విభాగం నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించిన ఈఎస్సీఐకి 2021 ఏడాది
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఈఎస్ఐ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ శ్రీనివ�