Prisoners Escape From Police Van | ఒక చోట పోలీస్ వ్యాన్ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. (Prisoners Escape From Police Van) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Accused Jumps 40 Foot Wall | లైంగిక దాడి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి 40 అడుగుల ఎత్తైన గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్నాడు. (Accused Jumps 40-Foot Wall) ఆ మరునాడు పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అయితే ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న �
Bus Catches Fire | ఒక హైవేపై వెళ్తున్న బస్సుకు ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి (Bus Catches Fire). అప్రమత్తమైన డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో �
ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని �
బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కావడం కొద్దిసేపటి తర్వాత తప్పించుకుని ఇంటికి రావడం చర్చనీయశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్ కాశీకుం�
ఈ నెల 1వ తేదీ మధ్య రాత్రి వేళ పోలీస్ కస్టడీ నుంచి దీపక్ టిను తప్పించుకున్నాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) సిబ్బంది మరో కేసులో దర్యాప్తు కోసం వారెంట్పై కపుర్తలా జైలు నుంచి మాన్సాకు తరలిస్తుం
కొన్ని వార్తలు చదవగానే నవ్వుతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదీ అలాంటి వార్తే. భార్యతో తరుచూ గొడవలు జరుగడం, ఆమె తరుచూ కొట్టడాన్ని తట్టుకోలేని ఓ భర్త 80 అడుగుల ఎత్తు ఉన్న ఓ పామ్ చెట్టుపై
వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్
Cashier | పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో క్యాషియర్. క్యాష్ కౌంటర్లో ఉన్న సొమ్ముతో ఉడాయించాడు మహానుభావుడు. ప్రవీణ్ అనే వ్యక్తి వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలో క్యాషియర్గా (Cashier) పనిచేస్�
బ్రెసిలియా: చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్ వ్యాన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన వైరల్ అయ్యింది. బ్రెజిల్లోని పరైబాలో ఇది జరిగింది. గత ఏడాది డిసెంబర్ 28న అలగోవా నోవా పోలీ
MMTS | ఎంఎంటీస్ ట్రైన్లో మహిళ పై ఓ ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి నగదు, మొబైల్తో పరారయ్యాడు. ఈ సంఘటన శేరి లింగంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.