ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదల కానుంది.
Enumerators | కుల గణన (సమగ్ర కుటుంబ సర్వే) నిర్వహించిన ఎన్యుమరేటర్లకు గౌరవ వేతనాలు ఇప్పించాలని పలువురు మహిళలు ఇవాళ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ ఆలీని కలిసి విజ్ఞప్తి చేశారు.
సమగ్ర కుటుంబసర్వేలో పనిచేసి నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎన్యూమరేటర్లు, అఖిలపక్షం నాయకులు దుయ్యబట్టారు.
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్థులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరిస్తున్నారని మండి
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుం చి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 30 వరకు ఇంటింటి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే) నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనలో తెలిపారు.
ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎన్యూమరేటర్లను సూచించారు. మండలంలోని ఇరిగిపల్లి, సంగారెడ్డి పట్టణంలోని 4వ వార్డు శివాజీ నగర్లో జరుగుతున్న ఇంటింటి సర్వేను శుక్రవారం ఆమె పరి
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వే డాటా ఆధారంగానే వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా సర్వే ప్రశ్నావళిని రూపొందించిందని, దీంతో ప�