జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లబెల్లిలో మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నది. పత్తినాయక్ తండాతోప�
ఆసియాలో అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఆదాయం బాగానే వస్తున్నా మౌలిక వసతులు కరువయ్యాయి. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.43.39 కోట్ల ఆదాయం వచ్చినా రైతులను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మార్కెట్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో 4 గంటల పా టు జాప్యం జరిగింది. దీంతో రైతులు, కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తియార్డులో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పత్తిక�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సురేఖ వరంగల్ కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరా�
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ గెలిచారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం గురువారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. లక్షా 20 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి వరకు కాంటాలు నిర్వహించినట్లు చెప్పారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. లక్షకు పైగా మిర్చి బస్తాలు రావడం ఈ సీజన్లో ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. మిర్చి యార్డుతోపాటు అపర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.40వేలు పలికింది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్కు రూ.25వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ఇటీవల రూ.38వేలు పలికింది.