Rohit Sharma : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) పరుగుల వీరుడిగానే కాదు ఫిట్నెస్ ఐకాన్గానే ఎందరికో స్ఫూర్తి. రెండేండ్ల క్రితం మునపటి ఫామ్ అందుకున్న కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో రికార్డలు బ�
బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చ
బంతితో ఇంగ్లండ్ కట్టిపడేసిన టీమ్ఇండియా.. బ్యాట్తో దుమ్మురేపింది. ప్రత్యర్థి ప్లేయర్లు క్రీజులో నిలబడేందుకే ఇబ్బంది పడ్డ ఉప్పల్ పిచ్పై భారత ఆటగాళ్లు యధేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఇంగ్లండ్త�
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో ...
IND vs ENG : భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన ఓలీ పోప్(1) స్లిప్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి...
India Vs England: కోహ్లీ స్థానంలో కొత్త ప్లేయర్ను సెలెక్ట్ చేశారు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు అతను దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు జరగనున్నది. అయితే కో
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ
ఇటీవలి కాలంలో సుదీర్ఘ ఫార్మాట్లోనూ దూకుడైన ఆటతో మోతమోగిస్తున్న ఇంగ్లండ్ ‘బజ్బాల్' గేమ్కు.. టీమ్ఇండియా ‘విరాట్బాల్' సరైన కౌంటర్ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్�
భారత్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టుకు ఎంపికైన మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతడి స్థానంలో డాన్ లా
ఇంగ్లండ్తో జరుగనున్న తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఓవైపు సీనియర్లను కొనసాగిస్తూనే యువ వికెట్కీపర్, బ్యాటర్ ధృవ్ జురెల్కు సెలెక్షన్ కమిటీ అవవకాశం కల్పించ
Team India | ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్- భారత్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది. ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు జట్ల కోసం బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది.