ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.
Team India : ఇంగ్లండ్ పర్యటనను సవాల్గా తీసుకున్న సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఏ బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ (BCCI).. తాజాగా కొత్త కోచ్ను నియమించి�
India A Squad :'ఇంగ్లండ్ లయన్స్' జట్టుతో జరుగబోయే ఈ సిరీస్కు రంజీ హీరో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సారథిగా 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Indi A vs England Lions : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్( England Lions)తో జరిగిన అనధికారిక రెండో టెస్టులో భారత ఏ జట్టు(Indi A) అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో రోజు ఐదు వికెట్లతో లయన�
BCCI : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న సిరీస్ ఆఖరి రెండు మ్యాచ్లకు బీసీసీఐ(BCCI) భారత ఏ స్క్వాడ్ను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన యువ కెరటాలు అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh