Graham Thorpe : ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ మాజీ ఆల్రౌండర్ గ్రాహమ్ థోర్పె(Graham Thorpe) కన్నుమూశాడు. 55 ఏండ్ల వయసులో గ్రాహమ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. అయితే.. అతడి మృతికి కారణాలు ఏంటీ? అనేది
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే.. కొందరు స్టార్ ఆటగాళ్లు 2024 �
ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే యేడాది ఐపీఎల్కు దూరంగా ఉండనున్నాడు. పనిభారం ఎక్కువవడంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వెల్లడించింది.
Cheteshwar Pujara | భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో నిషేధం పడింది. ఈ టోర్నీలో ససెక్స్ సారథిగా వ్యవహరిస్తున్న పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు ఇంగ్లండ్ క్ర
Cheteshwar Pujara | భారత టెస్టు స్టెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ టీమ్కు ప్రాతినిథ్యం �
ఆస్ట్రేలియాను కరోనా వణికిస్తున్న వేళ అక్కడ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై జరగబోయే యాషెస్ సిరీస్( Ashes Series )ను ఎగ్గొట్టే ప్లాన్లో ఉంది ఇంగ్లండ్ టీమ్.
న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతు
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ కొన్ని గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీనిపై ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా రచ్చరచ్చ
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టెస్ట్ ఫలితం గురించి ఐసీసీకి అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖ రాసిం�
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ అనూహ్యంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు ఈ మ్యాచ్ రద్దయినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇండియ�
మాంచెస్టర్: ఊహించిందే జరిగింది. ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందు ఇండియన్ ట�