సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల జేఏసీని కాంగ్రెస్ సర్కార్ లైట్ తీసుకున్నది. జేఏసీ హెచ్చరికలు, కార్యాచరణను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగుల జేఏసీ తమ ఆందోళనల క�
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని జేఎన్ఏఎఫ్ఏయూకు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 53 రోజులుగా తామంతా నిరసన కార్యక్రమాలు చేస్�
రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా.. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించినా.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసినా.. కార్యాచరణ ప్రకటించినా డీఏ విడుదల సహా 50కిపైగా సమస్యలను పరిష్కరించడంలో రె
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 9 హామీలతోపాటు ఉద్యోగుల 41 డిమాండ్లపై 21లోగా ఏదో ఒకటి తేల్చాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. లేకపోతే 22న కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించ�
సీపీఎస్, యూపీఎస్లు బేషరతుగా మా కొద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాక్ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. ఈ మేరకు ఆదివారం పెన్షన్ విద�
తమతో వెంటనే చర్చించి, సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు.
‘కాంట్రిబ్యూటరీ పెన్షనరీ స్కీం (సీపీఎస్)ను రద్దుచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకుపడలేదు. కమిటీలు, కాలయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే సీపీఎస్ రద్దుపై వచ్చే అ�
అమరావతి : ఏపీలో ఉద్యోగులకు 11 వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు తదితర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై పోరాటానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కార�