వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివర�
పురాతన కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. పునరుద్ధరణ పొందిన లింగంపేట మండల కేంద్రంలోని మనోహర్ వాటికా నాగన్న బావిని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిని ఆయన గురువారం సందర
ఎమ్మెల్యేలు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించగా.. ఎన్నికల వరక�
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామంలో ఆదివారం పలు అభివృ�
Minister Harish Rao | న్నికలంటే ఓట్ల పండుగ కాదు ఐదేళ్ల భవిష్యత్తు. అమెరికా నుంచి వచ్చిన వాళ్లు నాయకులను డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారు. కానీ ఎల్లారెడ్డి ప్రజలను కొనలేరని మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఎల్లార�
పలువురు నాయకులు డబ్బు కోసమే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. వర్ని మండలం జాకోర, కూనిపూర్, వ�
ఆ దంపతులకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ.. జీవితాంతం తోడుగా ఉండాలని, కష్టసుఖాలను పంచుకోవాలని ఇద్దరు బాస చేసుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జంటను విడదీసింది.
RTC bus | ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న
కామారెడ్డి : ఎల్లారెడ్డి, కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీ�