రైతన్నలకు మళ్లీ పదేండ్ల క్రితం నాటి రోజులు వచ్చాయి. ఎరువుల కోసం పడిన కష్టాలు పునరావృతమవుతున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగుచేసుకున్నారు.
‘తమ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. కారు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాం. పంటలు పండించుకోవడానికి ఇంకా డీజిల్ మోటర్లను వినియోగిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం కల్పించి మా ఊళ్లల్లో వెలుగులు ప్రసాదించండ�
నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. బడిగంట మోగేందుకు వేళైనా.. పలు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం కోటి ఆశలతో తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్�
అసెంబ్లీ ఎన్నికల్లో నిధులు కాజేసిన బాగోతం వెలుగు చూస్తున్నది. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది.
తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుడిసెవాసులు ములుగు జిల్లా వాజేడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వాజేడు మండలంలోని మండపాక గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు గుడిసెలు వేసుకొని �
కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్స�
ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్ (క్రిమి రహితం) చేసే
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవారం హైదరాబాద్లో పెద్దపల్లి, జగిత్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివ�
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జనగలంచ సమీప అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయలకు రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి సోలార్ లైట్లను పంపిణీ చేశారు. ఆదివారం ఆయన గూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వా�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’లో భాగంగా ర�