విద్యుత్తు ఉపకరణాలు, సామగ్రిని అందుబాటులో ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ విద్యుత్తు సామగ్రి స్టోర్స్ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2023 వరకు ఐదేండ్ల కార్య
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సర్కిల్కు చెందిన ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నిరుడు ఆగస్టులో 11 కేవీ సీటీపీటీ సెట్, 11 కేవీ హెచ్టీ టీవీఎం 20/5ఏ కోసం రూ.8 లక్షలు డీడీ చెల్లించారు. కానీ ఇప్పటికీ విద్యుత్ పరికరా�
నగరానికి చెందిన రాజేందర్ బల్బు కోసం ఓ ఎలక్ట్రిక్ షాపుకెళ్లాడు. సదరు షాపు యజమాని ఎల్ఈడీ బల్బులు చూపించాడు..లేటెస్టుగా ఇప్పుడిదే అందరూ వాడుతున్నారంటూ చెప్పాడు. రాజేందర్ గ్యారంటీ గురించి అడుగగా.. చెప్ప
ప్రారంభ ధర రూ.7 వేలు హైదరాబాద్, మార్చి 12: ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన హావెల్స్..మార్కెట్లోకి విద్యుత్ ఆదా ఫ్యాన్లను విడుదల చేసింది. ఒకేసారి 19 మోడళ్ళను విడుదల చేసిన సంస్థ..ఇవి రూ.7 వేల ప్�