ఒకరికి అర్హతలే లేవు.. మరొకరికి మూడింటిలో రెండు అర్హతలు లేనేలేవు.. ఓ సంస్థకు వచ్చిన 55 దరఖాస్తుల్లో ఏడుగురు అనర్హులు ఉన్నారు.. ఇలా విద్యుత్తు సంస్థల డైరెక్టర్ల ఎంపిక కోసం అర్హతలు లేకున్నా ఇంటర్వ్యూలకు పిలిచ�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులివ్వాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొందరికి పదోన్నతులిచ్చినా.. ఇంత వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదన
ఎండనకా.. వాననకా శక్తికి మించి రేయింబవళ్లు పనిచేస్తూ కోతల్లేకుండా విద్యుత్తునందిస్తున్న విద్యుత్తు ఇంజినీర్లు, సిబ్బంది శ్రమను వినియోగదారులు గుర్తించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ క
ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద�
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా జీహెచ్ఎంసీ 5.29 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఇప్పటి వరకు దక్షిణ ఢిల్లీ మున్స
విద్యుత్తు ఇంజినీర్లతో సంప్రదింపులు జరపకుండా హడావిడిగా విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) హెచ్చరించింది.
ఇదే బీజేపీ నయా ఎజెండా.. మాట్లాడకుంటే సింగరేణినీ అమ్మేస్తారువిశాఖ ఉక్కుపోరాటానికి సంపూర్ణ మద్దతుఅవసరమైతే ప్రత్యక్షంగా పోరాటంలోకికేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దేశం కోసం.. ధర్మం కోసమేనా?ప్రభుత్వ రం