ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ అధికారి మార్గదర్శకాలు తప్పక పాటించాల్సిందేనని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఆ�
Jawans died | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వేసవితాపాన్ని తాళలేక అల్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ల�
రోజూ గంటల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న తమపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల విధులకు హాజరైన తమకు డైలీ డ్యూటీ అలవెన్స�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) తీవ్రంగా గాయపడ్డారు.
Porbandar | గుజరాత్లోని పోర్బందర్లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. డిసెంబర్లో జరుగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు
ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై ఈసీ స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎన్నికల విధుల హాదా తెలిపే ఫొటోలను ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపించింది.
కెరీర్లో యూటర్న్ తీసుకుని పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు అల్లరి నరేశ్ (Allari Naresh). సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత గతేగాది నాంది (Naandi) సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు.
న్యూఢిల్లీ, జనవరి 8: ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత ఎన్నికల విధులకు గాను 500 కంపెనీల సీఏపీఎఫ్ సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు తరలించనున్నారు. ఇందులో 375 కంపెనీల బలగాలను ఉత్తరప్రదేశ్కే కేటాయించి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిలో 2,097 మంది కరోనాతో మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఈ ఏడాది ఏప్రిల్ 15 న�
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.