ECI | భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ �
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. గత రెండు రోజుల నుంచి కేబినెట్ సమావేశం అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశే ఎదురైంది.
Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
AP Elections | తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేం�
Mizoram | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటుగా మి�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి.. ఇక ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం కావాల్సి ఉంది.
ECI | కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర�
Telangana Voters | రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోటి 50 లక్షల 48 వేల 250 మంది పురుష
Munugode by poll | మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ సింగ్ను ఆర్వోగా నియమిస్తూ ఎన్నికల
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీజేపీ మొదలు పెట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సాలు దొర