ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భారీగా భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు సమర్పించుకున్నారు.
Magha Amavasya | మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
minister satyavathi | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని కుటుంబంతో కలిసి
ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో, చెక్డ్యాంలో పుణ్యస్నానాలు చేసి అమ్మ�
Masaipet | మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఏడుపాయల నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన
పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహ�
పాపన్నపేట, జులై31 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తులు రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఆలయం ముందు నుంచి భారీ ఎత్తున మంజీర నది ప్రవహించిన సంగతి తెలి�
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
పాపన్నపేట, మే15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి పెద్ద సంఖ్యలో నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయలలో పుణ్యస�
పాపన్నపేట,ఏప్రిల్17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులు
మెదక్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఏడు పాయలలోని వనదుర్గా ఆలయంలో నూతన రథం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. అమ్మవారి మీద అచంచలమైన భక్తితో ఉడతా సాయంగా తన వంతుగా, ఎమ్మెల్స�