వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ - 2025 సూపర్ న్యూమరరీ సీట్లకు సర్టిఫెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫైర్,సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షల ఫీజును ఈ నెల 26 వరకు స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Inter admissions | జిల్లాలోని కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏ.శ్రీలత తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు
Teacher Certificate courses | రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాదికారి డి.వాసంతి తెలిపారు
పదో తరగతి పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,76,789 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
జగిత్యాల జిల్లా కోరుట్లలోని అల్లమయ్య గుట్ట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణంలోని వేములవాడ రోడ్డు ప్రధాన రహదారిపై బైఠాయ�
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వ
ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా నాలుగేండ్ల్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నది. ఇప్పటి వరకు క్యాంపస్లో పీజీ కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. 1970కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ త�
JEE Main 2025 Results | జేఈఈ మెయిన్స్ (JEE Mains) 2025 సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.