బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ �
TS EAMCET | టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసి�
జేఈఈ మెయిన్ 2023 సెకండ్ సెషన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వచ్చే నెల 7 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
GATE Admit card | గేట్ 2023 పరీక్ష అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడింది. డౌన్లోడ్ చేయడంలో జాప్యం కారణంగా అడ్మిట్ కార్డుల విడుదల తేదీని ఈ నెల 9కి వాయిదా వేశారు. ఈసారి ఈ పరీక్షలను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల టైం టేబుల్లో
CUET PG exam | సెంట్రల్ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది జూన్ 1 నుంచి 10 రోజుల పాటు జరుగనున్నాయి. ఫలితాలను జూలై 1 న ప్రకటించేందుకు అ�
UGC Initiative | విదేశీ విద్యాభ్యాసం కోసం ఎదురుచూసే వారికి యూజీసీ శుభవార్త చెప్పింది. మన దేశంలోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేసేందుకు 49 విదేశీ వర్శిటీలు టైఆప్ చేసుకోనున్నాయి. దీంతో తక్కువ ఖర్చుతో విదేశీ విద్య�
NEET UG | వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ తొలి రౌండ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. వారంలోగా తొలి రౌండ్ ముగించి.. నవంబర్ 2 నుంచి రెండో రౌండ్ క్సౌన్సెలిం�
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2023) కి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువును పొడగించారు. ఈ నెల 4 వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. నిజానికి గడువు గత నెల 30 తో...
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక
హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పోటీ పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని అందిస్తోందని సీఈవ�
బంజారాహిల్స్,ఆగస్టు 3: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 16దాకా పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ. ఎంకామ్. ఎంఎస్స�
కాచిగూడ,జూలై 28 : నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్,టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థు
కాచిగూడ,జూలై 22 : యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి నేషనల్ అకాడమీ ఆప్ సైబర్ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించనున్నది. ఇందులో సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఎథి
సీ టెట్ 2022ను డిసెంబర్లో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. ఈ మేరకు పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు సంబంధించి�