మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం ఉమ్మడి రంగారెడ్డి జిల్ల�
‘మూస పద్ధతి వీడాలి. మేధస్సుకు పదును పెట్టాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, అందుకు తగ్గట్టుగా కష్టపడాలి. కంపెనీలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.’
తానెక్కడా రాజ్భవన్ను డీ గ్రేడ్ చేసేలా మాట్లాడలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం స్పందించనని వెల్లడించారు.
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు మెస్సుల్లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను స్థానిక దవాఖానక
ముందుగా జోనల్, మల్టీజోనల్ ప్రకారం కేటాయింపు జూన్ మొదటి వారంలో బదిలీలకు కసరత్తు హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మాడల్ స్కూళ్ల టీచర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ప్రధాన లక్ష్యంతో పని చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ బ్రౌచర్ను మం�
కందుకూరు : రాష్ట్రంలో ప్రతి పక్షాలకు నామరూపల్లేకుండా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సార్లరావులపల్లి తండాకు చెందిన బాలు, శ్రీను, బీమ్ నాయక్, గోపాల్, హరి,ర�
కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం కందుకూరు గ్రామానికి చెందిన ఎగ్గిడి పెద్ద ఐలయ్య, కందడి చిన్న చంద్రయ్య, పాముల బాలయ్య, ఎగ్గిడి సత్�
బంజారాహిల్స్ : విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా క్రీడలతో పాటు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని యూబీఐ కా�
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీస�
దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్టం ఎదిగిందని.. అందుకు ప్రధాన కారణం తెలంగాణాలో రైతు ముఖ్యమంత్రిగా ఉండటమే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నవాబుపేట వ్యవసాయ మార్కెట్ కమి�
ఎస్సెస్సీ పరీక్షా సమయాన్ని అరగంట పెంచామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు. బుధవారం పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవ�
సర్వీస్ రూల్స్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్ర�