టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ను సోమవారం ఈడీ తన కార్యాలయంలో సుమారు పదిన్నర గంటలపాటు విచారించింది. రాత్రి
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
Opposition MPs Protest | అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఈడీకి మెమొరాండం సమర్పించేందుకు ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మినహా అన్ని ప్రతిపక్ష
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ మూడవ రోజు కూడా రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.35 నిమిషాలకు ఆయన కార్యాలయానికి వచ్చారు. మరో వైపు కాంగ్రెస్ నేత�
పనామా పేపర్స్ కేసులో హాజరు న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పనామా పేపర్స్ కేసులో నటి ఐశ్వర్యారాయ్ సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. అధికారులు ఆమెను 6 గంటల పాటు ప్రశ్నించారు. ఐశ్వర్య కొన్ని కీలక పత�
కెల్విన్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? నటి చార్మిపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ మాఫియాకు చెందిన కెల్విన్ మీకు ఎలా పరిచయం? అతడి బ్యాంక్ ఖాతాల్లోకి మీరు ఎం